TRENDING NOW






*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులైన రాపెల్లి భరత్*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులైన రాపెల్లి భరత్. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా రాపెల్లి భరత్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన రాపెల్లి భరత్.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన రాపెల్లి భరత్.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన రాపెల్లి భరత్.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన రాపెల్లి భరత్.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కన్వీనర్ రాపెల్లి భరత్ అన్నారు.
*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గంటా వెంకట నరసయ్య యాదవ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కన్వీనర్ గంటా వెంకట నరసయ్య యాదవ్ అన్నారు.


 

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా మాన్ మోహన్ గౌడ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ మాన్ మోహన్ గౌడ్ అన్నారు.



 

*చిలకలూరిపేటలో మారుమోగిన గోమాత నామస్మరణ: తహసిల్దార్‌కు హిందూ సంఘాల వినతికార్యక్రమం లొ పాల్గొన్న సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి*


*చిలకలూరిపేట, ఏప్రిల్ 27, 2026:*
భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన గోమాతను సంరక్షించుకోవడమే ధ్యేయంగా నేడు చిలకలూరిపేట పట్టణంలో హిందూ సంఘాలు మరియు గో సేవకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుండి ప్రారంభమై దేశం నలుమూలలా సాగుతున్న ఈ గోమాత పూజా కార్యక్రమాలు మరియు ర్యాలీల పరంపరలో భాగంగా, నేడు స్థానిక పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

*ర్యాలీ విశేషాలు:*
భారీ ప్రదర్శన: పట్టణ ప్రధాన వీధుల గుండా వందలాది మంది గో సేవకులు, భక్తులు గోమాత చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు.

*గోమాత శరణు ఘోష:* ర్యాలీ పొడవునా భక్తులు చేసిన "గోమాత శరణు" నినాదాలతో చిలకలూరిపేట పురవీధులు మారుమోగాయి.

*పూజా కార్యక్రమాలు:* మార్గమధ్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భారతీయ జీవన విధానంలో ఆవు యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

*వినతిపత్రం సమర్పణ:*
ర్యాలీ అనంతరం హిందూ సంఘాల ప్రతినిధులు స్థానిక
తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. గోవుల సంరక్షణకు కఠిన చట్టాలు అమలు చేయాలని, గోవధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తహసిల్దార్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు.

> "గోమాత కేవలం ఒక జంతువు కాదు, అది కోట్లాది మంది భారతీయుల విశ్వాసం. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ చైతన్య యాత్రలో భాగంగా చిలకలూరిపేటలో ఈరోజు భారీ స్పందన లభించింది." అని సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక హిందూ ధర్మ ప్రచారకులు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో గో ప్రేమికులు పాల్గొన్నారు.



 

 

*హిందూ దేవదాయ చట్టం  30/ 1987*

హిందూమతంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని దాడి చేయడం లేదా అసభ్యకరమైన పదజాలంతో మతమును కించపరిచే వారి నుండి  భారత రాజ్యాంగంలో  చట్టాలు చేయబడిన  నియమ నిబంధనలతో అడ్డంకులను నిరోధించడం ఎలా ??

*హిందూ దేవాదాయ చట్టము  30/1987*

హిందూ దేవాదాయ చట్టప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాసగృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టల్ బ్యానర్లు, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించడమైనది. అతిక్రమించిన వారు జి. ఓ 746,747  ప్రకారం అరెస్టయితే బెయిల్ లభ్యంకాని  శిక్షలకు అర్హులవుతారు.

      30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్,సిగరేటు,ఉమ్మివేయడం వంటి ఆకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు .మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్దన మందిరాలు నిర్మించ తలపెట్టినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.

ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్  ద్వారా అనుమతి పొందిన పత్రాలు లేకుండా వ్యక్తిగత ప్రసారం లేదా వాహనాల ద్వారా ప్రసారం చేసిన అటువంటి ప్రసారాలను అడ్డుకునే విషయములో గ్రామాధికారులు అధికారము కలిగి ఉంటారు.

      హిందూ మతాన్ని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసినయెడల ipc 295 (1), ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి  మాట్లాడుతూ  ఆ సంస్కృతి పరువు  తీసిన  తీసివేయుటకు వంటి విషయములను  ముద్రించడం  లేదా  ముద్రించి  విక్రయించడం  చేసినయెడల ipc 501,502(2) క్రింద కేసును నమోదు చేయమని,
దేవుడి పేరు చెప్పి,  మతం పేరుచెప్పి  భయోత్పాతం  కలిగించుట  వంటి కార్యకలాపాలు చేపట్టిన  ఎడల  ipc 503 సెక్షన్ ప్రకారం  కేసు నమోదు చేయమని  కోరడం,
మత విశ్వాసాలను  విశ్వసించక పోతే  దేవుడు శపిస్తాడని  లేదా అనేక కార్యకలాపాల్లో  మీకు అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే ipc 508 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కలెక్టరు లేదా సమీప పోలీస్ స్టేషన్ అధికారులను కోరవచ్చును.

      ఈ విషయంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వెంటనే  పోలీసు శాఖ వారు స్పందించని ఎడల ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్ గారికి లిఖిత పూర్వక ఉత్తరాల ద్వారా సవివరాలతో సబ్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై 219 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని న్యాయ సంబంధమైన విషయములు చట్ట విరుద్ధంగా వ్యవహరించి అందుకుగాను 217 సెక్షన్ ప్రకారం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేయమని కోరవచ్చును.



*జైశ్రీరామ్ జై హింద్*


 

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విష్ణువర్ధన్ రావు*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తిరుపతి జిల్లా కన్వీనర్ గా నియమితులైన కమ్మర విషువర్ధన్ రావు . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా కమ్మర విష్ణువర్ధన్ రావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషువర్ధన్ రావు .

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన కమ్మర విషు వర్ధన్ రావు .

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన కమ్మర విష్ణువర్ధన్ రావు .

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ కమ్మర విషువర్ధన్ రావు అన్నారు.




 

 

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గా నియమితులైన జి ఎన్ రావు*


సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గా నియమితులైన జి ఎన్ రావు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా జి ఎన్ రావు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన జి ఎన్ రావు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన జి ఎన్ రావు.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన జి ఎన్ రావు.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన జి ఎన్ రావు.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ జి యన్ రావు అన్నారు.





 

*వైశాఖమాస ప్రారంభం* :

వైశాఖమాసం తెలుగు నెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. దాహంతో ఉన్నవారికి మంచినీళ్లివ్వడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప ధర్మాలు. అవే మనం సంపాదించుకోదగిన అసలైన పుణ్యాలు. ఆ బాటలో నడవాలి. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు.

ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ.

బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ. ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం.





*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతష్ నాయుడు*

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన పల్నాడు జిల్లా కార్యదర్శి గా నియమితులైన తోట సతీష్ నాయుడు. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా తోట సతీష్ నాయుడు తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన తోట సతీష్ నాయుడు.

హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కార్యదర్శి తోట సతీష్ నాయుడు అన్నారు.

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ మరియు కూటమి ఆధ్వర్యంలో  టిడ్కో గృహ సముదాయంలో జరిగిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది*

**చిలకలూరిపేట నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ మరియు కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు  వేడుకల్లో భాగంగా *శ్రీరామనవమి 16 రోజుల పండగ వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది*

*ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం లొ భాగంగా , *52 ఎకరాల టిడ్కో గృహ సముదాయ ఆవరణలో భారీ
అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది*.

*ఈ కార్యక్రమం లొ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు స్థానిక బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు మరియు స్థానిక హిందూ బంధువులు అందరూ కార్యక్రమం లొ పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసారు*