పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ ఫిర్యాదు చేసిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు
*జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు చిలకలూరిపేట నేషనల్ హైవే లో జరుగుతున్న పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకుంటామని పరిరక్షణ సమితి సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు జాతీయ ఉపాధ్యక్షులు వంకాయలపాటి వంశీధర్ అలాగే పల్నాడు జిల్లా బిజెపి నాయకులు అందరూ ఫిర్యాదు ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*
*జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు చిలకలూరిపేట నేషనల్ హైవే లో జరుగుతున్న పశువుల అక్రమ రవాణాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకుంటామని పరిరక్షణ సమితి సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి వరికూటి నాగేశ్వరరావు జాతీయ ఉపాధ్యక్షులు వంకాయలపాటి వంశీధర్ అలాగే పల్నాడు జిల్లా బిజెపి నాయకులు అందరూ ఫిర్యాదు ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*
Post A Comment:
0 comments: