మేల్కో హిందువా! ఇదేనా సమానత్వం?

ప్రభుత్వాల మతపరమైన పక్షపాతంపై నిలదీద్దాం! ఒకవైపు హిందూ ఆలయాల నిధులు ప్రభుత్వ పరమవుతుంటే, మరోవైపు భారీగా నిధుల మళ్లింపు జరుగుతోంది.

*వాస్తవాలు ఇవే:*

₹6,090 కోట్లు: ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపు.

₹45 కోట్లు: ఇమామ్‌లు, మౌజామ్‌ల పెండింగ్ జీతాల విడుదల.

హజ్ యాత్ర: యాత్రికులకు భారీగా ఆర్థిక సాయం.

ఉర్దూ ఘర్‌లు & షాదీ ఖానాలు: కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు.

*మన ప్రశ్నలు:*

ధూప దీప నైవేద్యాలకు నోచుకోని వేల ఆలయాల సంగతేంటి?

మన అర్చకుల దీన స్థితికి బాధ్యులెవరు?

హిందూ భక్తుల కానుకలను హిందూ ధర్మ ప్రచారానికే ఎందుకు వాడకూడదు?

ఇది ప్రజాస్వామ్యమా లేక మతపరమైన తుష్టీకరణా?

లౌకికవాదం పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నిద్దాం!
Axact

సనాతన ధర్మ పరిరక్షణ సమితి

సనాతన ధర్మ పరిరక్షణ సమితి - సనాతన ధర్మ పరిరక్షణ సమితి - సనాతన ధర్మ పరిరక్షణ సమితి

Post A Comment:

0 comments: